అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత

మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్: 20 అక్రమంగా నిల్వ ఉంచిన 17 క్వింటాళ్ల బియ్యం పట్టివేత మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో పక్కా సమాచారం మేరకు నవాబ్ తాసిల్దార్ , ఆర్ ఐ లు అక్రమంగా నిల్వ ఉంచిన 17 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేసినట్లు నవాబ్ తాసిల్దార్ శ్రావణి తెలిపారు ఆమె వెంట ఆర్ఐ విశ్వనాథరెడ్డి ఉన్నారు.