అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి కేసు నమోదు చేసిన పోలీసులు

చిన్నచింతకుంట: మండలంలోని వడ్డెమాన్‌ సమీపంలో వూకశెట్టివాగులో విమలమ్మ (40) అనే మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు నరవ మండలం ఎక్లాస్‌పూర్‌కు చెందింన వాసిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.