అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనం

నల్లబెల్లి సెప్టెంబర్ 28 ( జనం సాక్షి):
 మండలంలోని నారక్క పేట గ్రామంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. వైనాల స్వరూప రవి దంపతులు పూజలో పాల్గొనగా పురోహితులు వీరభద్ర చారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైనాల కళ్యాణి అశోక్, వడ్లూరి రమేష్, చేనమల్ల ఆలోచన, వైనల రత్నాకర్, భాస్కర్ లు పాల్గొన్నారు.
Attachments area