అలంపూర్‌ కోర్టుకు హాజరైన ఐకాస, తెరాస నేతలు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌ కేసులో తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండరాం. శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు ఈరోజు అలంపూర్‌ కోర్టుకు హాజరయ్యారు. రిమాండ్‌ గడువు ముగియడంతో తెరాస నేతలు ఈటెల రాజేందర్‌, జూపల్లి కృష్ణారావు, జితేందర్‌ రెడ్డి న్యాయస్థానానికి హాజరయ్యారు.