ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు తహసీల్దార్‌ వాహనానికి నిప్పు

మహబూబ్‌నగర్‌ :మక్తల్‌ మండలం సంగంమండ వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముఠాపై రెవెన్యూ అధికారులు దాడులు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా ముఠాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. 2 లారీలను, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇసుక  లారీలు పట్టుకున్నందుకు అక్రమార్కులు తహసీల్దార్‌ ద్విచక్రవాహనాన్ని తగులబెట్టారు.