ఉపాధ్యాయల సమస్యల సాధనకై కృషి చేయాలి :

  తపస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగూన్​ మహేంద్ర బహదూర్​ ఎంపిక
పరిగి రూరల్, అక్టోబర్​ 23 (జనం సాక్షి ) :
ఉపాధ్యాయలు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తపస్​ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగూన్​ మహేంద్ర బహదూర్​ అన్నారు. వికారాబాద్​ జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రంగూన్​ మహేంద్ర బహదూర్​ ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఆయాన మాట్లాడుతూ కొన్నేళ్​లుగా అపరిషృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ సమస్యలు అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నాపై నమ్మకం  ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన తపస్​ రాష్ర్ట, జిల్లా నాయకులకు రుణ పడి ఉంటా వారి సూచనలు, సలహాలు పాటిస్తానన్నారు.
ఫోటో రైటప్​ :
23 పిఆర్​ జి 02లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా రంగూన్​ మహేంద్ర బహదూర్​