ఎంతటి త్యాగనీకైనా సిద్ధపడుతాం…

‘ఈర్ల కుమార్ మాదిగ యంయస్పి వరంగల్ తూర్పు కోఆర్డినేటర్
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 05(జనం సాక్షి)
ఎస్సీల వర్గీకరణ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఎం ఎస్ పి వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ అన్నారు వరంగల్ తూర్పు మహా నగర పాలక సంస్థ ముందు యం యస్ పి, యం ఆర్ పి యస్ ఆధ్వర్యంలో శుక్రవారం పదకొండవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగింది ఈ దీక్షను ఉధ్యేశించి ఈర్ల కుమార్ మాదిగ మాట్లాడుతూ మాదిగ ఉపకులాలకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టినా గొప్ప మహాజననేత పెద్దలు మంద కృష్ణ మాదిగ గారు యస్సి వర్గీకరణ పోరాటం న్యాయమైనది ఈ పోరాటానికి మాదిగ సమాజం ముందు వరుసలో ఉండి సాధించే వరకు పోరాడలని అన్నారు ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబడి ఉండి వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో తక్షణమే ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వంన్ని డిమాండ్ చేసారు..ఈ దీక్షలో యం ఆర్ పి యస్ వరంగల్ జిల్లా కన్వీనర్ జన్ను మధుకర్ మాదిగ,జన్ను యేసేపు రాజ్, కొండ్రా రాజు మాదిగ,జన్ను ప్రభాకర్ మాదిగ, జన్ను సుధాకర్, , మంద రమేష్ మాదిగ, సిలువేరు చిన్న మాదిగ, జన్ను రవీందర్ మాదిగ,చుక్క మహేందర్ మాదిగ ,కలకోట్ల యాకన్నా , పెండ్యాలఅరుణ్, గజ్జి రాజు మాదిగ,  జన్ను ఆనంద్,రాధా,గడిపే సంపత్ మాదిగ,సింగారపు ప్రభాకర్ మాదిగ,
Attachments area