ఎర్లపల్లి వద్ద రూ.5.50 లక్షలు దోపిడి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బొంరాన్‌పేట మండలం ఎర్లపల్లి వద్ద మంగళవారం ఉదయం దోపిడి జరిగింది.దుండగులు డీసీఎంను అడ్డగించి అందులో ఉన్న వారి కాళ్లలో కారంచల్లి రూ. 5.50 లక్షలను దోచుకెళ్లారు.