కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం

నిజామాబాద్: కామారెడ్డిలో చిట్టీల పేరుతో మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. వ్యాపారి కృష్ణ జనం నుంచి రూ. 4 కోట్ల మేర వసూలు చేశారు. ఈ బాగోతంపై బాధితులు కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.