కొండమల్లేపల్లి లో నూతన వస్త్రాలయ న్ని సందర్శించిన దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర్ రావు

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 30:(జనంసాక్షి ): కొండమల్లేపల్లి పట్టణం సాగర్ రోడ్డులో గల నూతన వస్త్రాలయాన్ని దేవరకొండ డిఎస్పీ నాగేశ్వర్ రావు గారు సందర్శించారు డిఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే వస్త్రాలు అనువైన ధరలతో ఎమార్పి ధరలకే విక్రఇంచాలని తెలియజేశారు కస్టమర్లతో మర్యాద గా , క్రమశిక్షణ తో ఉండాలని యువకులు స్వశక్తితో ఎదిగి జీవనోపాధి పొందాలని తెలియజేస్తూ నూతన వస్త్రాల సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈకార్యక్రమంలో రామావత్ దస్రు నాయక్ వస్త్రాలయ యజమాని తదితరులు పాల్గొన్నారు