కొనసాగుతున్న వీధుల పరిశుభ్రత..

దోమ.న్యూస్ జనం సాక్షి.
దోమ గ్రామ పంచాయతీ లో వీదుల పరిశుభ్రత కోన సాగుతుందని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి తెలిపారు. పల్లె ప్రగతి అనంతరం కూడా గ్రామంలోని వీదుల్లో మిగిలి పోయిన పనులు పూర్తి చేస్తూనే గ్రామంలో ప్రతి రోజు పారిశుధ్య కార్యక్రమం లు కొనసాగుతున్నాయని సర్పంచ్ చెప్పారు. రహదారులు శుభ్రపరచడం తో పాటు విదులలో  చెత్త నిల్వ ఉండకుండ చూసుకోవాలని సిబ్బందికి తెలియజేసారు.