గణపతి సన్నిధిలో సర్పంచ్ బట్టు శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…

ముఖ్య అతిథులుగా ఎస్సై రమేష్ బాబు

 

కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి / మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ గణనాధుని మండపం వద్ద గురువారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీను ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎస్సై రమేష్ బాబు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముత్యాల నాగమణి శివకుమార్,ఆగే వెంకన్న,నరసింగం వెంకటేశ్వర్లు,తరాల వెంకన్న, కమిటీ వారు మంచన శ్రీను,ఓలం శ్రీనివాస్ ,తేరాల శ్రీను,భద్రం,శ్యామ్ ,రావుల మురళి తదితరులు పాల్గొన్నారు.