గత మూడు రోజుల క్రితం క్వారీలో జారిపడిన బాలుడు ఆచూకీలబ్యం

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుముల్ నర్వ గ్రామ పరిధిలో గత మూడు రోజుల క్రితం సోమవారం నాడు వెంకటేశ్వర గుడి ఆలయం వెనుక క్వారీ లో జారిపడిన బాలుడిని ఎన్ డి ఆర్ ఎఫ్ డిఆర్ఎఫ్ జిహెచ్ఎంసి బృంధాలు మూడు రోజుల నుండి శ్రమపడి రాత్రి పగలు అక్కడే ఉంటూ ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయం లో బాలుడు యొక్క శవాన్ని వెలిక్కి తీశారు బాలుడి శవాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు అయ్యారు. ఇప్పుడైనా అధికారులు స్పందించి ఆ క్వారీలో మరిన్ని సంఘటనలు జరగకముందే క్వారీని మూసేయాలని గ్రామస్తులు కోరారు