గాగిరెడ్డిపల్లి రెడ్డిసంఘం నూతన కమిటీ ఎన్నిక

జనంసాక్షి/ చిగురుమామిడి – అక్టోబర్ 10: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం రెడ్డిసంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా అన్నాడి ఎల్లారెడ్డి,ఉపాధ్యక్షునిగా అన్నాడి మల్లికార్జున్ రెడ్డి, కార్యదర్శిగా సింగిరెడ్డి అజేందర్ రెడ్డి, కోశాదికారిగా కలువల రాజు,
డైరెక్టర్లుగా సింగిరెడ్డి పెద్ద రాజిరెడ్డి,
సింగిరెడ్డి రాజరెడ్డి,కలువల రాజేశ్వర్ రెడ్డి,
సింగిరెడ్డి మదుసుదన్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గాగిరెడ్డిపల్లె రెడ్డిసంఘం సభ్యులు తెలిపారు.నూతన కమిటీ ఎన్నిక పట్ల రెడ్డిసంఘం జిల్లా నాయకులు గాదె రఘునాథ్ రెడ్డి,గ్రామ ప్రజలు,రెడ్డిసంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.