గుప్తనిధుల కోసం..ముగ్గురి అరెస్ట్‌

రంగారెడ్డి, (మార్చి 28) : గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా  మేడ్చల్‌ మండలం గీర్మాపూర్‌లో గత కొద్ది రోజులుగా ముగ్గురు దుండుగులు  గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగం లోకి వారిని అరెస్ట్ చేశారు.