గోపా జిల్లా నాయకుల పరామర్శ…

కేసముద్రం సెప్టెంబర్ 11 జనం సాక్షి / వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్,గోపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిక్కి వెంకటేశ్వర్లు గౌడ్ మాతృ మూర్తి బిక్కి వీరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఆదివారం గోపా జిల్లా నాయకులు పరామర్శించి  వీరమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో  గోపా జిల్లా ఉపాధ్యక్షులు మోడెం రవీందర్ గౌడ్, జిల్లా ఉపాద్యక్షులు చిర్రా యాకాంతం గౌడ్ ,గోపా జిల్లా నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ,జోగు డాంగయ్య,  పలువురు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.