*ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు*

*గోపాల్ పేట్ జనం సాక్షి అక్టోబర్(9):*
గోపాల్ పేట మండలం లోని పోలికేపాడు గ్రామంలో వాల్మీకి యూత్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి ని ఘనంగా నిర్వహించారు అనంతరం గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ రజని రాజు, ఎంపిటిసి మంద రత్నకుమారి తిరుపతిరెడ్డి ,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాసరావు,జిల్లా వాల్మీకి యూత్ అధ్యక్షులు శివకుమార్,తెరాస గ్రామ అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు శాంతయ్య, మోహన్,చిన్నయ్య, శ్రీకృష్ణ, మహేష్ గణేష్,నరేందర్,బాలకృష్ణ శేఖర్,బాలయ్య, కుమార్,శీను ,భాను, కృష్ణ ,సత్తయ్య, గట్టు ,శ్రీరాములు, బాల పిరు యాదగిరి ,శేఖర్ ,గణేష్ ,అంజి ,హరికృష్ణ, మల్లేష్, ఎర్ర బాలయ్య, కురుమయ్య, బండలయ్య ,చిన్న రాములు ,మొగులాలు ,రాజు ,మల్లయ్య బుచ్చయ్య ,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
Attachments area