జగన్మాత కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…

కేసముద్రం సెప్టెంబర్ 30 జనం సాక్షి / కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో జగన్మాత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎంపీపీ చంద్రమోహన్,వైస్ ఎంపీపీ రావుల నవీన్ రెడ్డి,సర్పంచ్ జల్లె సైదమ్మ రవీందర్,ఎస్ఐ తిరుపతి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో కమిటీ బాధ్యులు కొండపల్లి రాకేష్ రెడ్డి,బూర సురేష్ గౌడ్ ,సభ్యులు పాల్గొన్నారు.