జాతీయ రహదారిని పరిశీలించిన డీఐజీ నాగిరెడ్డి

భూత్‌పూర్‌: భూత్‌పూర్‌, అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆందోళన కారులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తుందని తెలుసుకున్న డీఐజీ నాగిరెడ్డి జాతీయ రహదారిని పరిశీలించారు.