జీపు బోల్తా ఆరుగురికి తీవ్ర గాయాలు

 చందంపేట (జనం సాక్షి) అక్టోబర్ 10
నేరడి గొమ్ము మండలంలోని సోమవారం ఉదయం 10 గంటల సమయాన బుగ్గ తండా ఘాట్ పైన ఈ ఘటన చోటుచేసుకుంది ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం  కంబాలపల్లి నుండి నేరేడు గొమ్ము
కు వెళ్తున్న కమాండర్ జీపు నెంబర్ A.P.35.D7875 గల వాహనం మార్గమధ్యలో గట్టు రోడ్ పై నుండి కిందకు అదుపుతప్పి పడిపోయింది ఇట్టి వాహనంలో వచ్చిన పత్తి తీసేందుకు వచ్చిన కూలీల వాహనం బోల్తా పడింది బుగ్గ తండ ఘట్ రోడ్ పైనుండి బోల్తా
సుమారు 20 మంది కూలీలు టేకులపల్లి టేకులపల్లి అంతమ్మ బుడిగపాక లక్ష్మమ్మ దుండిగొర్ల పద్మా పొంగల సునీత కుంటి గొర్ల వెంకటమ్మ  అజయ్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొరకు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు