టిఆర్ఎస్వి రాష్ట్రస్థాయి సమావేశానికి భారీగా తరలివెళ్లిన నాయకులు

జాహిరబాద్ అక్టోబర్ 11 (జనంసాక్షి) ఐటీ” పురపాలక శాఖ మంత్రి  కెటిఆర్  అధ్యక్షతన హైదరాబాద్ లో జరిగే టి ఆర్ ఎస్ వి  రాష్ట్రస్థాయి సమావేశానికి జహీరాబాద్ ఎమ్మెల్యే కె . మాణిక్ రావు  ఆదేశాల మేరకు జహీరాబాద్ నుండి  తరలిన ఉద్యమకారులు టిఆర్ఎస్వి నాయకులు   ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారుతి. ఆత్మ డైరెక్టర్ పరుశురాం. సీనియర్ నాయకులు.ఓంకార్ నవీన్ తేజ. ఫయాజ్. రవి . సాజిద్. ముస్తఫా. లవన్ సందీప్. అవేజ్ తదితరులు పాల్గొన్నారు