టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రాచయ్య స్వామి ని పరామర్శించిన ఎమ్మెల్యే

ఝరాసంగం సెప్టెంబర్ 20 జనం సాక్షి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాచయ్య స్వామి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని హాస్పిటల్ కి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు,
ఎమ్మెల్యేతో పాటు జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహివుద్దిన్, మాజీ మండల అద్యక్షులు సంగమేశ్వర్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, నార్సన్న పటేల్, నాగన్న పాటిల్ తదితరులు ఉన్నారు.