డిండి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు అప్రమత్తంగా వుండాలి

చందంపేట (జనం సాక్షి) అక్టోబర్ 1
డిండి పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు తెలియజేయడమేమనగా ఈరోజు దిండి ప్రాజెక్టు 6500 క్యూసెక్కుల
నీటి ఓవర్ ఫ్లో అవుతుంది కాబట్టి వాగు ఒడ్డున ఉన్న గ్రామాలు డిండి గోనకల్ బొగ్గులదున్న గోనబోయినపల్లి పోలియ నాయక్ తండ మూడుదండ్ల ఘాటు కిండీ తండ అచ్చంపేట పట్టి తెల్దేవ్రపల్లి బొల్లారం పట్టి దేవరచెర్ల ఎలమలమంద
 సిద్ధాపూర్ పెనిమెళ్ళ గువ్వలోనిపల్లి లత్తిపూర్ ప్రజలు వాగు పరిసర ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాం సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి లు తమ తమ గ్రామంలో దండోరా వేయించాలి అని
కోర్కుంటునాం అసిస్టెంట్ ఇంజనీర్ డిండి  ఇరిగేషన్ ప్రాజెక్ట్