ఢిల్లీలో ముఖ్య సమావేశానికి హాజరైన చైర్మన్ డా.శ్రీకాంత్ రెడ్డి

ధర్మపురి (జనం సాక్షి న్యూస్ )ఢిల్లీ లో శుక్రవారం ముఖ్య సమావేశానికి హాజరైన తెలంగాణ నుండి హాజరైన టెస్కబ్ చైర్మన్ కోడూరి రవీందర్రావు,ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మరియు చైర్మన్ మారా గంగారెడ్డి నిజామాబాద్ నుండి డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.