తెలంగాణ పోరాట యోధుడి జయంతి వేడుకలు-ఆచార్య కొండ లక్ష్మణ్

గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 27

కామారెడ్డి  జిల్లా గాంధారి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంపీపీ రాధబలరాం నాయక్
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ నాయక్ గారు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సంబంధిత సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు
Attachments area