తెలంగాణ భవన్‌ లో రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం

r26hyc66తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ ఎస్‌ రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌ రెడ్డి హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.