తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్ ప్రిన్సిపాల్ సెక్రటరీ: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు..

 

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్ ప్రిన్సిపాల్ సెక్రటరీ: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు..

ధర్మపురి (జనం సాక్షి )శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఎలక్షన్ అబ్జర్వర్ సుదర్శన్ రెడ్డి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం పక్షాన మేళతాళాలతో స్వాగతం పలికి పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి చైర్మన్ ఇందారపు రామయ్య, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి సన్మానించడం జరిగింది.\ఈ కార్యక్రమంలో దేవస్థానం ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, అభిషేకం పురోహితులు బొజ్జ రాజగోపాల్, జగిత్యాల RDO నర్సింహమూర్తి స్థానిక తహశీల్దార్ క్రుష్ణచైతన్య, మున్సిపల్ కమిషనర్ రమేష్, మరియు ఆర్ ఐ లు సానిటేజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.