దేవీ నవరాత్రుల సందర్భంగా గోమాత కు పూజలు చేసిన యువతులు

ఎల్లారెడ్డి 02 అక్టోబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో నవరాత్రుల ఉచ్చావాల సందర్భంగా ఆదివారం గోమాత కు ఉదయం విశేష పూజలు నిర్వహించారు వేద బ్రాహ్మణుల అధ్వర్యం మంత్రాలు చదవగా ఆర్య వైశ్యు యువతులు మహిళలు నంగు నురి కవిత శ్రీనివాస్ ఆకుల స్వప్న శేకర్ గుప్త . ఓర పద్మ స్రవంతి రాజు తదితర మహిళలు గోవు కు పూజలు నిర్వహించారు గోవును చక్కగా కుంకుమ పసుపు తో అలంకరించి పూల మాల లు వేసి గోమాత పాదాలకు తాకుతూ చుట్టూ ప్రదక్షణ లు చేశారు అనంతరం మంగళ హారతులు సమర్పించి అరటి పళ్ళు తదితర ఆహరాము అందించారు అనంతరం మధ్యానం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆదివారం సరస్వతి దేవీ అవతారం లో భక్తులకు దర్శనం ఇస్తుందని ఆర్య వై శ్యూల అధ్యక్షుడు ముత్యపు సుదర్శన్ గుప్త తెలిపారు వేద బ్రాహ్మణులు ఆధ్వర్యం లో అమ్మవారి కి నిత్య పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు చక్కగా బతుకమ్మ పాటలు పాడుతూ కోలలు. వేస్తూ నృత్యాలు చేసి అలరించారు ఈ కార్యక్రమం లో ముప్పిడి హరి నారాయణ గుప్త ఎర్ర శ్రీనివాస్ గుప్త కాపర్థి శ్రీధర్ గుప్త నాగా రాజు గుప్త నాంగునురి శ్రీనివాస్ గుప్త ఓర విఠల్ గుప్త ఉప్పల సంతోష్ గుప్త పడిగెల హరి ప్రసాద్ గుప్త మారుతీరావు గుప్త మర్మళ్ల వెంకటేశం గుప్త తదితర వైశ్యా పెద్దలు పాల్గొన్నారు