*దోమ జనం సాక్షి.పాలేపల్లి గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ ఊరడమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరమ్మ గారు ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారు*

వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలేపల్లి గ్రామంలో గ్రామస్థులు *కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థపాకురాలు  రాజేశ్వరమ్మ గారిని ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గార్లను* పాలేపల్లి గ్రామస్థులు డప్పులతో ఘనంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు శ్రీ శ్రీ శ్రీ ఉరడమ్మ మందిరాo నిర్మాణానికి  *50000/*- *ఏబై వేల రూపాయలు* విరాళం ఇచ్చారు..
ఇప్పుడు  విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని అయ్యగారికి *అమ్మవారికి వెండి నేత్రాలను* సమర్పించారు..ఆలాగే *అమ్మవారికి బంగారు నేత్రాలను* కూడ బహూకరించి  అందజేస్తామని ప్రకటించారు. అనంతరం గ్రామస్థులు మీరు చేస్తున్నా సేవలు మరువలేనివి, అమోఘం  అని  శాలువాలతో సన్మానించి వారికి జ్ఞాపకార్ధకంగా  బహుమతిని అందించారు … ఈ కార్యక్రమంలో చాపల గూడెం సర్పంచ్ లక్ష్మణ్, పాలేపల్లి  భక్తులు గ్రామస్థులు తదితరులున్నారు…