దోమ ప్రబుత్వ కళాశాలలో విద్యార్థుల అభినందన సభ

దోమ మండల పరిధిలో గల ప్రభుత్వ కళాశాలలో నిన్న విడుదలైన ఫలితాలలో ప్రథమ సంవత్సర విద్యార్థులు 201 మందికి గాను 85 మంది ఉత్తీర్ణులై 42.3శాతం మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులు 179 మందికి గాను 128 మంది ఉత్తీర్ణత (71.5 శాతం  )సాధించారు .
ద్వితీయ సంవత్సర పలితాలలో ఎంపీసీ లో k. అనుష 951,ముభరక్ 922,
బి.పి.సి.లో ,ఎస్. అనూష 877,P. మంజుల 862
CEC లో KAZEEM 933,HEC లో యాదమ్మ 713 మార్కులు సాధించారు.
ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.అదే విధంగా ఉత్తమ పలితాలు సాధించడంలో సహకరించిన అధ్యాపక బృందాన్ని ప్రిన్సిపల్ L. మంజుల మేడం అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.