పంటకు నష్టం పరిహారం చెలించాలి  అన్ని డిమాండ్:

  నాగిరెడ్డిపేట్(జనంసాక్షి)కామారెడ్డి నాగిరెడ్డిపేట్ మండలంలో గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు 11 గ్రామాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అన్ని ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి నష్ట పరిహారం చెలించలేదు అని టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా రాస్తా రోకో కార్యక్రమంను నిర్వహిస్తున్నారు…