పరామర్శించిన సాకటి దశరథ్

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : మండలంలోని కొల్లారి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బుద్దెవార్ నర్సిoలు కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగొలేకపోవడంతో యావత్మాల్ హాస్పిటల్లో చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చారన్న విషయం కార్యకర్తల ద్వారా    తెలుసుకున్న గిరిజన రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ వారిని కలిసి పరామర్శించారు త్వరగా కోలుకోవాలని మనో ధైర్యాన్ని ఇచ్చారు సాకటి దశరథతో పాటు బీజేపీ మండల అధ్యక్షులు బత్తిని సుధాకర్ ప్రధాన కార్యదర్శిలు పెరుగు సంతోష్ ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు కేవల్ సింగ్ కార్యదర్శి జడే బలిరామ్ గోపాల్ జంగు నరేష్ శ్రీరామ్ జూగాది రావు శ్రీనివాస్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు