పలువురి నేతలు అరెస్టు

షాద్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెరాస, భాజపా, సీపీఎం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో తెరాస ఎమ్మెల్యే, ఎమ్మెల్యీ నారదాసు లక్ష్మణరావు, పరిగి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌, బీజేపీ శాసనసభాపక్షనేత లక్ష్మీనారాయణ. వరంగల్‌ మాజీ ఎంపీజంగయ్య తదితరులున్నారు.