పాతకక్షలతో మహిళపై ప్రత్యర్థుల దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): దేవరకద్ర మండలం గూరకొండలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షలతో ప్రత్యర్థులు మహిళపై కత్తులతో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.