పాలమూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం ,ఒకరి మృతి

మహాబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం ఉండవల్లి సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకోనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స ఆస్పత్రికి తరలించారు.