పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు

కోడేరు: మండల పరిధిలోని యత్తం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కోడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.