ప్రమాదవశాత్తు భవన నిర్మాణ కార్మికుడు మృతి…

కేసముద్రం అక్టోబర్ 11 జనం సాక్షి/ కేసముద్రం మండలం ఓ వర్తక షాపులో కొత్త గృహ నిర్మాణ పనులు చేస్తుండగా ముగ్గురు కార్మికులు  పరంజి పైనుండి పడి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలయ్యాయి.వైద్యం కోసం మహబూబాబాద్ తరలింపు ఒకరి పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం కి తరలిస్తుడగా మార్గం మధ్యలో  మృతి.
మృతుడు కేసముద్రం మండలం రంగాపురం గ్రామం చెందిన వ్యక్తి.మల్లేశంకు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Attachments area