బసవేశ్వర విగ్రహం భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్మన్. కుడుములు సత్యం

ఎల్లారెడ్డి 02 అక్టోబర్ జనం సాక్షి పట్టణంలో ఆదివారం ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ. మరియు వీరశైవ లింగాయత్ నాయకులు బసవేశ్వర విగ్రహం ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్. మరియు పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ సహకారంతో పట్టణంలోని లింగారెడ్డిపేట్ కళ్యాణ్ చౌరస్తా వద్ద బసవేశ్వర చౌక నామకరణం చేశారు . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీవన్ కౌన్సిలర్స్ నీలకంఠం బూమ్ గారి .రాము కో ఆప్షన్ నెంబర్ ఎడ్ల కిషన్ టిఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రాజు. తిరుపతి. టిఆర్ఎస్ అధికార ప్రతినిధి రామప్ప . వీరశైవ లింగాయత్ అధ్యక్షులు వీరప్ప. . నాయి కోటి రవి. కపిల్ బసప్ప. జంగం సంగప్ప. ముత్తు ప్రవీణ్. కపిల రఘు . అనిల్ కుమార్ గాలప్ప . ఇతర మండలాల వీరశైవ లింగాయత్ నాయకులు పాల్గొన్నారు