బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

మహబూబ్‌నగర్‌ శ బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న ప్రైవేటు బస్సు మహబూబ్‌నగర్‌ జిల్లా కోత్తకోట వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.