బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులు అరెస్టు

కొల్లాపూర్‌: ఈ నెల 17న కాంగ్రెస్‌ బస్సు యాత్రకు ఆటంకం కలిగించిన 8మంది తెరాస నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. దీనికి నిరసనగా కొల్లాపూర్‌లో తెరాస నాయకులు రాస్తారోకో చేశారు.