బిజెపి నాయకుడి కుటుంబాన్ని పరామర్శించిన టిఆర్ఎస్ మండల నాయకులు కంది కృష్ణ చైతన్య రెడ్డి.

జనం సాక్షి, చెన్నరావు పేట

బిజెపి నాయకుడు కోరే మల్లయ్య తండ్రి
ఇటీవల మరణించగా ఆ కుటుంబాన్ని పరామర్శించిన టిఆర్ఎస్ మండల నాయకులు కంది కృష్ణ చైతన్య రెడ్డి.ఈ కార్యక్రమం లో చేన్నరావుపేట వార్డ్ సభ్యుడు రాసమల్ల సతీష్, జాగృతి మండల అధ్యక్షుడు మూడు రమేష్, బాదావత్ బద్రు, అక్కల్ చెడ యూత్ అధ్యక్షుడు బాదవత్ రవి, నవీన్, సన్నీ తదితరులు పాల్గొన్నారు.