బీఎస్పీ అధినేత మాన్య కన్షి రామ్ 16వ వర్థంతి.

ఎల్లారెడ్డి  అక్టోబర్ 09 (జనం సాక్షి) ఎందరో మహనీయలు కలలుకన్న బహుజన రాజ్యం స్థాపించాలంట్టే మనకూ
ఒక వేదిక ఆవసరమని ఆ వెదికే బహుజన సమాజ్ పార్టీ అని దీని స్థాపించిన వక్తే మాన్య శ్రీ కన్షీరామ్ అనీ గుర్తు చేసుకోవాలని ఎల్లారెడ్డి బి యస్ పీ నాయకులు మార్లు సాయి బాబా తెలిపారు 16 వర్హంతి సందర్భ గా  ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో కన్షి రామ్ చిత్ర పటానికి పూమాలలు వేసి నివాులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ   బహుజన సమాజ్
మాన్య శ్రీ కన్షి రామ్ 16వ వర్థంతి సందర్భంగా వారు మాట్లాడారు
ఈ కార్యక్రమంలో సంఘనీ పోచయ్య , తదతరులు  పాల్గొన్నారు.
Attachments area