మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 02
 గాంధారి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మహాత్ముడు బోధించిన సత్యం అహింస మార్గంలో నడవడమే మన జాతిపితకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు నేటికీ 153వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శంకర్ నాయక్ ఎంపీపీ రాధా బలరాం ఎంపీడీవో సతీష్ ఎంపీటీసీ తూర్పు రాజులు మండల ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు సంబంధించిన సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు
Attachments area