మద్దేల్లి గ్రామానికి 15 లక్షల సిసి రోడ్డు మంజూరు నిర్మాణ పనులను ప్రారంభించిన తెరాస నాయకులు

_గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 27
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముద్దెల్లి గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పిట్ల కళావతి-లక్ష్మణ్ గారితో కలిసి నిర్మాణ పనులను ప్రారంభించిన్న ఎంపీపీ రాధబలరాం నాయక్ మరియు జడ్పీటీసీ శంకర్ నాయక్
వారితో పాటు ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్ సాయిరాం, స్థానిక ఉపసర్పంచ్ లక్ష్మగౌడ్, తెరాస గ్రామ అధ్యక్షులు ఓడ్నల అంజయ్య, మొండిసడక్-నర్సాపూర్ ఉపసర్పంచ్ రవి, సీనియర్ నాయకులు సుధాకర్ పటేల్, రవీందర్ రావు, వార్డు సభ్యులు గులామ్, పిట్ల మైసయ్య, మంగలి బాల్ రాజ్, కాశిం, కరోల సాయవ్వ, గౌస్, బంద్ షబ్, గ్రామ యువకులు బల్గురి సురేందర్, వెలుట్ల రాజు, కుమ్మరి తుకారం, నరేష్, రాజు గ్రామ నాయకులు మరియు ప్రజలు  పాల్గొన్నారు నిర్మాణ పనులు ప్రారంభించిన
Attachments area