మహబూబ్‌ నగర్‌ జిల్లా లో దారుణం

భార్యాబిడ్డల సజీవ దహనం
మహబూబ్‌ నగర్‌ జిల్లా: మహబూబ్‌ నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం మపిగుండ్లపల్లిలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భార్య, నాలుగేళ్ల కుమార్తెలను భర్తే సజీవ దహనం చేసిన సంఘటన వారం తర్వాత వెలుగులోకి వచ్చింది.