మహిళలు అని రంగాలలో ముందుండాలి

  తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 26:: మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు మనోహరాబాద్ మండల సమాఖ్య ఐదవ వార్షికోత్సవ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి మహిళా సంఘాలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మహిళల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ రెడ్డి ఐకెపి మండల అధ్యక్షురాలు అనిత గౌడ్ లాలు కృష్ణవేణి అనసూయ దీప స్వప్న దేవి ఏఎన్ఎం వినోద అంగన్వాడి శంషాబాద్ దుర్గమని ఆశ పంచాయతీ కార్యదర్శి రూప గౌడ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం మండల సమైక్య అధ్యక్షురాలిని ఘనంగా సన్మానించారు
Attachments area