ముద్దం రాజేంద్రప్రసాద్ గౌడ్ జన్మదిన సందర్భంగా పేదవారికి బట్టలు, పండ్ల పంపిణీ*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 02 ,
జనంసాక్షి
మెట్పల్లి పట్టణ కేంద్రంలో , మల్లాపూర్ మణికంఠ వైన్స్ అధినేత్రి, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, పేదవారికి అన్ని విధాల సహాయపడే దాత, లయన్స్ క్లబ్ లయన్ ముద్దం రాజేంద్రప్రసాద్ గౌడ్ 50వ జన్మదిన సందర్భంగా ఆదివారం రోజున పేదవారికి బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. మరియు ప్రభుత్వ ఆసుపత్రి లో గల పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మిత్రులు కట్కం రాకేష్ , ఇల్లెందుల శ్రీనివాస్, ఇందూరి రాకేష్ , మహాజన్ నరసింహులు తుకారాం ,దొంతుల రాజకుమార్, దొంతుల పవన్ ,డాక్టర్ శ్రీకాంత్, కోట విజయ్ కుమార్ , నర్సింగరావు ,బొమ్మల శంకర్, దొంతుల ఆంజనేయులు , చర్ల పెళ్లి అరుణ్ దీప్ గౌడూ ,ముద్దం రాజేంద్ర ప్రసాద్ గౌడ్ ,రాజేశ్వర్గౌడ్, ఆల్ రౌండర్ గంగాధర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.