మునుగోడు సభకు బయలుదేరిన టీఆర్ఎస్ నాయకులు

  రాయికొడ్ జనం సాక్షి ఆగస్టు 20 రాయికోడ్ మండలం శనివారం రోజు  స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు యాదాద్రి  భువనగిరి జిల్లా మునుగోడులో నిర్వహించే  కెసిఆర్ ప్రజాదీవెన సభకు రాయికోడ్   మండలం నుండి   బయలుదేరి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు  సభకు తరలి వెళ్లిన వారు
  జడ్పిటిసి మల్లికార్జున్ పటేల్, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ  డీసీఎంఎస్ చైర్మన్ సిద్ధన్న పటేల్ ,ఆత్మ కమిటీ చైర్మన్ చేవెళ్ల విఠల్ ,మండల టీఆర్ఎస్   పార్టీ అధ్యక్షులు బసవరాజ్ పటేల్, ,ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ అబేద్ అలీ , వరం వైస్ చైర్మన్ తుకారం,ప్రధాన కార్యదర్శి శంకర్ ,ఎంపిటిసిలు నిరంజన్ ,పండరి,టిఆర్ఎస్ సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, నాగార్జున, ప్రవీణ్ కుమార్,  సంతోష్ కుమార్ పటేల్ సర్పంచ్ శంకరయ్య ,మండల యువ నాయకులు ప్రశాంత్ పటేల్, అశోక్  నాగుపటేల్ ,అనిల్ కుమార్, అంజి,మనీల్ , నారాయణ ,తదితరులు, పాల్గొన్నారు.