మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మదన్మోహన్

గాంధారి జనం సాక్షి సెప్టెంబర్ 29
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్ద గుజ్జుల్ గ్రామానికి చెందిన డీలర్ హెమ్ల  తండ్రి ఇటివల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని  కుటుంబసభ్యులను పరామర్శించిన టీపీసీసీ ఐటీ సెల్ ఛైర్మన్ మదన్ మోహన్
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల అధ్యక్షులు తూర్పు రాజు, లింగా గౌడ్, షరీఫ్, మైనారిటీ అద్యక్షులు షౌకత్ ఖాన్, సంగాని బాబా, అనీఫ్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, myf సభ్యులు సర్దార్, బామన్ సురేష్, అల్లూరి, ఇతరులు పాల్గొన్నారు.