యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు
భద్రచలం: యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకున్నట్లు భద్రచలం వ్యవసాయ సహాయ సంచాలకులు అభిమన్యుడు తెలిపారు. పట్టణంలోని బీసీఎంఎస్కు 17టన్నులు, పీఏసీఎస్కు 17టన్నులు, గ్రోమోర్ ఎరువులు దుకాణానికి 22టన్నులు యూరియాను సరఫరాచేసినట్లు తెలిపారు.